mt_logo

 ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు : మంత్రి కేటీఆర్

 తెలంగాణ సాగునీటి రంగ విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటన ప్రపంచానికి తెలంగాణ…

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యం

నల్గొండ: నల్గొండలోని  క్యాంపు కార్యాలయంలో  మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్…

నేడు అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా IT & Industries మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి 15 రోజుల పాటు.. ఈ పర్యటన కొనసాగుతుందని…

చెస్ క్రీడాకారిణి వీర్లపల్లి నందితకు అంతర్జాతీయ స్థాయిలో  శిక్షణ : సీఎం కేసీఆర్

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్  చెస్ ఫెడరేషన్ ద్వారా ‘ఉమన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19) ను…

G20 సదస్సు ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం : కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్

హైదరాబాద్ (మే 15) : జూన్ 15-17 మధ్య హైదరాబాద్ లో జరగనున్న G20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన…

రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు : మంత్రి కేటీఆర్ 

కొంగరకలాన్ లో Foxconn ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు  ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో…

జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల…

మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకం : మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబాబాద్: అమ్మాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.కుట్టు శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడిన మంత్రులు. నిర్ణీత…

మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతం

మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతం టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌కు గ్రీన్ సిగ్నల్ సుమారు 1000 మందికి ఉద్యోగ…

సజావుగా ధాన్యం కొనుగోలు-సమస్యలేమి లేవన్న రైతులు

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.. సజావుగా ధాన్యం కొనుగోలు, సంతృప్తి…