మంగళవారం లేక్ వ్యూ అతిధిగృహంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ పలువురు సభ్యులతో వెళ్లి కలిశారు. రాష్ట్ర…
ఉద్యోగుల విభజనలో స్థానిక రిజర్వేషన్లు పాటించాలని, కాని పక్షంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఎన్నో పోరాటాలు…
తెలంగాణలోని 4 జిల్లా పరిషత్ స్థానాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మెదక్ జిల్లా పరిషత్ లో మొత్తం 46 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-21, టీఆర్ఎస్-21, టీడీపీ-4…
మంగళవారం వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీనేతలు కొందరికి ఘోర పరాభవం జరిగింది. కాంగ్రెస్ ముఖ్యనేతల సొంత ఊర్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రత్యర్థి పార్టీలు…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు అప్లై చేసుకున్న కొంతమంది పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటుచేసుకోమని కొందరు సీమాంధ్ర అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రధానమంత్రి…
రాష్ట్ర విభజన సమయంలోనూ నీటిపారుదల అభివృద్ధి శాఖలో అక్రమ పదోన్నతుల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి పదోన్నతులు ఉండరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సీమాంధ్ర అధికారులు కొందరు…
సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలను దక్కించుకుని గతంలోకంటే మెరుగైన స్థానంలో ఉంది. గతంలో కొన్ని జిల్లాలకే పరిమితమైన…