ఈరోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉండగా కారు రెండో స్థానంలో ఉంది. సైకిల్ జోరు చాలావరకు తగ్గి మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం 53 స్థానాలకు గానూ, కాంగ్రెస్- 18, టీఆర్ఎస్- 8, టీడీపీ- 2, బీజేపీ- 2, ఎంఐఎం- 1, బీఎస్పీ- 1, హంగ్- 21 స్థానాలు వచ్చాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా 104 వార్డుల్లో గెలుపొందగా, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 83 వార్డుల్లో గెలుపొందింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 25 వార్డుల్లో గెలుపొందగా, టీఆర్ఎస్ పార్టీ 5 వార్డులకే పరిమితమైంది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ లలో కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది.
- Minister KTR invited to speak on Telangana’s agriculture success at an International Dialogue in USA
- Sintex to set up a manufacturing unit in Telangana with an investment of Rs. 350 crores
- KTR to tour Wanaparthi on Sep 29 to lay foundation stones for development works
- KCR directs officials to conduct Koppula Harishwar Reddy’s last rites with official honours
- Migration of BJP leaders into BRS continues
- రూ.168 కోట్లతో హైదరాబాద్లో మూసి, ఈసా నదులపై 5 బ్రిడ్జిలు
- తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానంపైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం
- తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
- ఈనెల 27న 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం
- బీఆర్ఎస్ పోరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం.. ఇక ఓబీసీ బిల్లుకోసం గులాబీ పార్టీ ఉద్యమం!
- బండికి మించి నియంతృత్వం.. కిషన్రెడ్డి తీరుతో బీజేపీలో అసంతృప్తి జ్వాల!
- ఎక్కువ అభివృద్ధి చేసి తక్కువ చెబుతున్నాం: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
- ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన