mt_logo

తెలంగాణలో 4 జెడ్పీల్లో ఎవరికీ రాని ఆధిక్యత

తెలంగాణలోని 4 జిల్లా పరిషత్ స్థానాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మెదక్ జిల్లా పరిషత్ లో మొత్తం 46 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-21, టీఆర్ఎస్-21, టీడీపీ-4 స్థానాలు గెలుచుకున్నాయి. వరంగల్ జిల్లా పరిషత్తులో మొత్తం 50 స్థానాలు ఉండగా కాంగ్రెస్-24, టీఆర్ఎస్-18, టీడీపీ-6 స్థానాలు కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాపరిషత్తులో మొత్తం 64స్థానాలు ఉండగా కాంగ్రెస్-29, టీఆర్ఎస్-23, టీడీపీ-9 స్థానాలు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ లో మొత్తం 33 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-15, టీఆర్ఎస్-12, టీడీపీ-6 జడ్పీటీసీ స్థానాలు గెలుపొందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *