తెలంగాణలోని 4 జిల్లా పరిషత్ స్థానాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మెదక్ జిల్లా పరిషత్ లో మొత్తం 46 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-21, టీఆర్ఎస్-21, టీడీపీ-4 స్థానాలు గెలుచుకున్నాయి. వరంగల్ జిల్లా పరిషత్తులో మొత్తం 50 స్థానాలు ఉండగా కాంగ్రెస్-24, టీఆర్ఎస్-18, టీడీపీ-6 స్థానాలు కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాపరిషత్తులో మొత్తం 64స్థానాలు ఉండగా కాంగ్రెస్-29, టీఆర్ఎస్-23, టీడీపీ-9 స్థానాలు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ లో మొత్తం 33 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-15, టీఆర్ఎస్-12, టీడీపీ-6 జడ్పీటీసీ స్థానాలు గెలుపొందాయి.
- Centre exhibits indifference towards Telangana in MGNREGS
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- MLC Kavitha lodges complaint against Tihar Jail authorities over insufficient amenities
- కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుతాం: కేటీఆర్
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు