తెలంగాణలోని 4 జిల్లా పరిషత్ స్థానాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మెదక్ జిల్లా పరిషత్ లో మొత్తం 46 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-21, టీఆర్ఎస్-21, టీడీపీ-4 స్థానాలు గెలుచుకున్నాయి. వరంగల్ జిల్లా పరిషత్తులో మొత్తం 50 స్థానాలు ఉండగా కాంగ్రెస్-24, టీఆర్ఎస్-18, టీడీపీ-6 స్థానాలు కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాపరిషత్తులో మొత్తం 64స్థానాలు ఉండగా కాంగ్రెస్-29, టీఆర్ఎస్-23, టీడీపీ-9 స్థానాలు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ లో మొత్తం 33 స్థానాలు ఉండగా, కాంగ్రెస్-15, టీఆర్ఎస్-12, టీడీపీ-6 జడ్పీటీసీ స్థానాలు గెలుపొందాయి.
- Minister KTR invited to speak on Telangana’s agriculture success at an International Dialogue in USA
- Sintex to set up a manufacturing unit in Telangana with an investment of Rs. 350 crores
- KTR to tour Wanaparthi on Sep 29 to lay foundation stones for development works
- KCR directs officials to conduct Koppula Harishwar Reddy’s last rites with official honours
- Migration of BJP leaders into BRS continues
- రూ.168 కోట్లతో హైదరాబాద్లో మూసి, ఈసా నదులపై 5 బ్రిడ్జిలు
- తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానంపైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం
- తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
- ఈనెల 27న 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం
- బీఆర్ఎస్ పోరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం.. ఇక ఓబీసీ బిల్లుకోసం గులాబీ పార్టీ ఉద్యమం!
- బండికి మించి నియంతృత్వం.. కిషన్రెడ్డి తీరుతో బీజేపీలో అసంతృప్తి జ్వాల!
- ఎక్కువ అభివృద్ధి చేసి తక్కువ చెబుతున్నాం: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
- ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన