సచివాలయంలో ఆసరా పథకం, ఆహార భద్రతా పథకాలపై ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించిన అర్హులు, ఇంకా గుర్తించాల్సిన…
హైదరాబాద్కు తరలివస్తున్న సంస్థలు.. ఆఫీస్ స్పేస్కు పెరుగుతున్న గిరాకీ.. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు మన హైదరాబాద్ వేదిక అవుతున్నది. నగరానికి తరలివచ్చేందుకు వివిధ కార్పొరేట్…
రాబోయే ఐదేళ్ళలో అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో నాలుగు…
ఆదివారం మెదక్ జిల్లా ఎరవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.…
శాసనసభలో ఎమ్మెల్యే జూపల్లి మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే విషయంపై ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా…
-తెలంగాణ మీద విషకథనాలు ఆంధ్ర మీడియా తెలంగాణ ప్రయోజనాలను ఓర్వబోదని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి ఈ ధోరణి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా.. ముఖ్యంగా తెలంగాణ…
శాసనసభలో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ శ్రీశైలం నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరగా దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలోనే దీనిపై…
ఈరోజు సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన రోజని, ఉద్యమంలో కేసీఆర్ ముందు నడిచి ప్రజలను భాగస్వామ్యులను చేశారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.…
శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుకు వివిధ పార్టీల సభ్యులనుండి ఏకగ్రీవ ఆమోదం లభించింది. రూ. 100 కోట్ల 643 లక్షల అంచనాలతో ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ,…
బడ్జెట్ బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఎంఐఎం, వైసీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందగానే సభను రేపటికి…