mt_logo

ఆసరా పథకంపై సమీక్ష..

సచివాలయంలో ఆసరా పథకం, ఆహార భద్రతా పథకాలపై ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించిన అర్హులు, ఇంకా గుర్తించాల్సిన లబ్దిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చైనా అర్హులకు పించన్లు ఇచ్చేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఆహార భద్రతా కార్డులు అందరికీ అందేలా చూడాలని, పెన్షన్లపై పరిమితులు ఉండొద్దని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *