హైదరాబాద్ లో ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలను క్రమబద్ధీకరిస్తూ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మరోవైపు జిల్లాల్లో అందుబాటులో ఉన్న…

