నిజామాబాద్ ఎంపీ కవిత తెలివైన నాయకురాలని, యూరప్ పర్యటన సందర్భంగా భారతీయ మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పారని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశంసించారు. తెలంగాణ…
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా మరో 11 జిల్లాలను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టారు.…
హరితహారం కార్యక్రమంలో కొంతమంది పంచాయితీ రాజ్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, కరీంనగర్ డీపీవో పనితీరు సంతృప్తికరంగా లేదని, పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కే…
సివిల్స్-2014 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి పింగళి 97వ ర్యాంకు సాధించారు. 100 లోపు ర్యాంకు రావడంతో ఆయన తల్లిదండ్రులు ఆనందంలో…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుకు స్పందించిన రాష్ట్ర ప్రజలు భారీ ఎత్తున…
రంజాన్ వేడుకల నిర్వహణపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ…
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేసే కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హమాలీలు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లకు, వారి పిల్లలకు అనేక పథకాలు ప్రకటించింది.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జూలై 3నుండి 10 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చిలుకూరులో శుక్రవారం…
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో చేపడుతున్న పనులపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయంతి…