mt_logo

నీళ్ళ విషయంలో భయంకరమైన దగా జరిగింది- సీఎం కేసీఆర్

సమైక్య రాష్ట్రంలో నీళ్ళ దోపిడీ భయంకరంగా జరిగిందని, నీళ్ళ విషయంలో తీవ్రంగా దగా పడ్డామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న…

రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన ఏకైక సీఎం కేసీఆర్..

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు…

రాజకీయాలు తప్ప రైతు గోస పట్టడంలేదు- హరీష్ రావు

వర్షాకాల శాసనసభ సమావేశాలు మూడవరోజు ప్రారంభం అయ్యాయి. ఉభయసభల్లో రైతు సమస్యలపై రెండవ రోజు చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు…

యూనివర్సిటీల్లో త్వరలో 1,448 పోస్టుల భర్తీ!

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో…

ఉత్తమమైన సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాం- సీఎం కేసీఆర్

శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చ ప్రారంభించగానే ప్రతిపక్షాలు చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కే…

సింగరేణిలో త్వరలో 274 పోస్టుల భర్తీ!

సింగరేణి సంస్థలో వరుస నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీ చేయగా తాజాగా 274 పోస్టుల భర్తీకి సంబంధించి మూడవ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.…

మోసకారి రూపాలు బహు పసందు!

By: సవాల్‌రెడ్డి: దోషాలోకన నిపుణా పరుషగిరో దుర్జనాశ్చః ఘూకశ్చః గుడ్లగూబలు.. దుష్టులు దోషాలోకనంలోను, పరుష భాషణంలోనూ నేర్పరులు అని పెద్దల వాక్యం. పాపం రాధాకృష్ణకు ఓ పెద్ద…

గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉద్యోగులకు జీతాల పెంపు!

తెలంగాణలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. 2010 వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా…

వచ్చే మూడేళ్ళలో ఇంటింటికీ మంచినీరు- కేటీఆర్

హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో వాటర్ గ్రిడ్ పైప్ లైన్ మేనేజ్ మెంట్ వర్క్ షాప్ ను పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ…

రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా కొన్ని పత్రికలు..

రైతుల ఆత్మస్థైర్యాన్ని దిబ్బతీసేవిధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…