అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొలువైన హైదరాబాద్ నగరంలో మరో కార్పొరేట్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ గూగుల్…
వ్యవసాయ శాఖామంత్రిగా ఇవాళ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అధిక ప్రాధాన్యత…
ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండా రెపరెపలాడింది!.. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్ రసమల్ల కిలిమంజారో పర్వతం అధిరోహించి అక్కడ జాతీయ జెండాతో పాటు…
తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను నిర్వహించే విధానం చాలా బాగుందని 15వ ఆర్ధిక సంఘం సభ్యులు ప్రశంసించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, ప్రత్యేక విద్యాబోధన, నిర్వహణకు అందించే…
శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019 -2020 ఆర్ధిక సంవత్సరం కోసం…
ఈనెల 22వ తేదీనుండి జరగనున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలపై శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాంబర్ లో జరిగిన…
మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమశాఖ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తనకు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన…
హైదరాబాద్ లో అతిత్వరలో ప్రతిష్ఠాత్మకమైన ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ ప్రారంభం కానుంది. గతంలో ఎయిర్ ఇండియా షో కోసం హైదరాబాద్ లో పర్యటించిన సఫ్రాన్ సంస్థ సీఈవో…
ఆర్ధిక నిర్వహణలో, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని 15వ ఆర్ధికసంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు. దార్శనికుడు అయిన ముఖ్యమంత్రి శ్రీ…
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీల…