కుమ్రంభీం ఆసిఫాబాద్లో పోడు పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జల్.. జంగల్..జమీన్ అని భూ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కుమ్రంభీం గడ్డ అది.…
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపురం విఠలేశ్వరుడికి…
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ గోండు వీరుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం…
విద్యుత్తు సంస్కరణలు వద్దన్నందుకు తెలంగాణపై భారం సంస్కరణల రాష్ట్రాలకు కేంద్రం తాయిలం జీఎస్డీపీలో మనకు 0.5 శాతం నిధులు లాస్ తెలంగాణ ఏర్పడ్డప్పటినుంచీ సీఎం కేసీఆర్ రైతుల…
నగరాలు.. పట్టణాల్లో చెత్త అనేది ప్రధాన సమస్య.. చెత్త నిర్వహణ అనేది ఎంతో రిస్క్తో కూడుకొన్న పని. సరైన నిర్వహణ లేకుంటే పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది.…
ముంబై తర్వాత ఇక్కడే భారీ బిల్డింగులు సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి హైదరాబాద్: చాలా ఏండ్ల తర్వాత హైదరాబాద్లో తిరుగుతుంటే.. నేను ఇండియాలో ఉన్నానా? లేక న్యూయార్క్లో ఉన్నానా?…
తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన…
తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై మంత్రి కేటీఆర్ తన సంతాపం తెలిపారు. సాయిచంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురి…
తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.…
తొలి దశలో 500 పైగా ఉద్యోగావకాశాలు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న టీసీఎల్ – రిసోజెట్ సంస్థ ప్రతినిధులు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ…