తెలంగాణలో నీలి విప్లవం.. సీఎం కేసీఆర్ సంకల్పంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
సమైక్య రాష్ట్రంలో చెరువులు, నీటివనరుల్లో చుక్కనీరు కనిపించేదికాదు. సాగునీళ్లకే గోసపడ్డ తెలంగాణలో మత్స్యకారులకు ఉపాధి అనే మాటే లేదు. ఎప్పుడో కాలమైనప్పుడు చెరువుల్లో చేపలొస్తే పట్టుకొని అమ్ముకొనేవారు.…
