తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కోసం వీలైనంత వరకు…
మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బసవేశ్వర వేడుకలను ప్రభుత్వం అధికారికంగా…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణానికి రూ. 48.58 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే…
తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎండాకాలంలో కూడా కోతల్లేని కరెంట్ సరఫరా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు.…
సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్,…
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు…
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలని, వివిధ పోటీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలోని హోటల్…
రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీకి టి. చిరంజీవులు, మహాత్మాగాంధీ వర్సిటీకి ఎ. వాణీ…