mt_logo

పైప్ లైన్ నిర్మాణం కోసం 1703.61 ఎకరాలు..

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కోసం వీలైనంత వరకు…

40 రోజుల్లో చెరువు పనులు పూర్తికావాలి- హరీష్ రావు

చెరువుల పునరుద్ధరణకు తక్కువ సమయం ఉన్నదని, ఈ 40 రోజుల్లోనే పనులు పూర్తిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా…

లింగాయత్ భవన నిర్మాణానికి రూ. ఐదు కోట్లు

మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బసవేశ్వర వేడుకలను ప్రభుత్వం అధికారికంగా…

మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణం కోసం రూ. 48.58 లక్షలు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణానికి రూ. 48.58 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే…

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరెంట్ సరఫరా- కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎండాకాలంలో కూడా కోతల్లేని కరెంట్ సరఫరా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు.…

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్నది..

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్,…

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు…

గమ్యాన్ని ముద్దాడేదాకా గజ్జెమోత ఆగొద్దు- సీఎం కేసీఆర్

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ…

అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలి- సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలని, వివిధ పోటీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలోని హోటల్…

వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీకి టి. చిరంజీవులు, మహాత్మాగాంధీ వర్సిటీకి ఎ. వాణీ…