జీహెచ్ఎంసీతో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ…
తెలంగాణలో సాదా బైనామాలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తామని, పేదలను కాపాడడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంకు, యూఎన్వో తో పాటు పలు…
శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున…
కరోనా వైరస్ పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అహోరాత్రులు శ్రమించాం..…
శాసనసభలో చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి…
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని, ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడేవారు అని సీఎం కేసీఆర్ అన్నారు. కాళోజీ 106 వ…
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం…
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. భూ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి…