mt_logo

ఎల్ఆర్ఎస్ పథకం యజమానులపాలిటి వరం!!

జీహెచ్ఎంసీతో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ…

ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్లు..

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ బుక్ ల బిల్లు-2020, వీఆర్వో రద్దు బిల్లు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు, పంచాయితీ రాజ్ 2020…

సాదా బైనామాలకు మరొక్క ఛాన్స్!!- సీఎం కేసీఆర్

తెలంగాణలో సాదా బైనామాలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తామని, పేదలను కాపాడడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంకు, యూఎన్వో తో పాటు పలు…

తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం- నిరంజన్ రెడ్డి

శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున…

అహోరాత్రులు శ్రమించాం.. ఇంకా శ్రమిస్తూనే ఉంటాం- కేసీఆర్

కరోనా వైరస్ పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అహోరాత్రులు శ్రమించాం..…

అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్!!..

శాసనసభలో చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి…

ప్రజల గొంతుక కాళోజీ- సీఎం కేసీఆర్

ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని, ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడేవారు అని సీఎం కేసీఆర్ అన్నారు. కాళోజీ 106 వ…

పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం..

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం…

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు!!!!

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. భూ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి…

రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులు..

తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.…