గట్టి వార్నింగ్ తో తోక ముడిచిన శేఖర్ కమ్ముల టీమ్
- September 25, 2021
తాజాగా విడుదల అయిన లవ్ స్టోరీ సినిమాలో తెలంగాణ ప్రభుత్వం మీద సెటైర్ వేసిన శేఖర్ కమ్ముల అండ్ టీమ్ ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేయడంతో తోక ముడిచిండు.
READ MOREతాజాగా విడుదల అయిన లవ్ స్టోరీ సినిమాలో తెలంగాణ ప్రభుత్వం మీద సెటైర్ వేసిన శేఖర్ కమ్ముల అండ్ టీమ్ ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేయడంతో తోక ముడిచిండు.
READ MOREఒకేచోట వేల సంఖ్యలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల అద్భుతమైన డ్రోన్ చిత్రాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పుడీ చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి …
READ MOREపాడి పరిశ్రమ విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.246 కోట్లతో విజయ మెగా డెయిరీ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 35 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక …
READ MOREరోజురోజుకీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహన తయారీ పరిశ్రమను, వాహనదారులను ప్రోత్సహించేందుకు ” తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్” ఎనర్జీ స్టోరేజ్ …
READ MOREతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న తన 67వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
READ MOREమహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల విడుదల చేశారు.
READ MOREనిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
READ MOREకరోనా కేసుల కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదైన కేసుల కట్టడిలో ఆన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందుంది.
READ MOREతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
READ MOREరాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
READ MORE