శాసనసభలో చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి…
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం…
కోవిడ్-19 నిబంధనల ప్రకారం సభ్యులకు మధ్య దూరం ఉండేలా అసెంబ్లీ హాల్ లో చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 7వ తేదీనుండి శాసనసభ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.…
శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019 -2020 ఆర్ధిక సంవత్సరం కోసం…
సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్…
శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి. రైతు సమస్యలపై గత రెండు రోజులుగా శాసనసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.…
శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చ ప్రారంభించగానే ప్రతిపక్షాలు చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కే…
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున 2019లోనూ అధికారం మనదేనని, గెలిచే బాధ్యత నాకు వదిలేయండని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం…