హైదరాబాద్ నగరంలో రెండవ అతి పొడవైన ఓవైసీ-మిథాని ప్లైఓవర్ మంగళవారం రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవుతో, మిథాని జంక్షన్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతి తక్కువ కాలంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరాంఘర్, చంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా కర్మాన్ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు, ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనుంది. హైదరాబాద్ ప్రజలకు ఈ ఫ్లైఓవర్ ను అంకితం ఇస్తునట్టు తెలిపిన మంత్రి కేటీఆర్.. నగరంలోని డిఆర్డిఓ విభాగంలో విధులు నిర్వర్తించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం మిథాని-ఒవైసీ ఫ్లైఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం అని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొననున్నారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!