హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటలకు 300 స్టాల్స్ తెరిచి ఉండనున్నాయి. నుమాయిష్కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఒక్కరిని డిజిటల్ థర్మామీటర్తో పరీక్షించి లోపలికి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక లోపల జనాలు ఫ్రీగా నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మాస్కు ధరించని వారిని నుమాయిష్కు అనుమతించమని నిర్వాహకులు స్పష్టం చేశారు
- BRS counters Congress party’s ‘false claim’ of providing 30k jobs in Telangana
- We will finish off a BRS leader: Congress MLA Laxman Kumar’s audio gone viral
- Former Tamil Nadu BJP president appointed as Telangana Governor
- Is TDP planning to contest from Khammam seat?
- A brief look at infamous stint of Tamilisai as Telangana Governor
- బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి: కేసీఆర్
- అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: హరీష్ రావు
- త్వరలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రకటించిన కేసీఆర్
- గాడిదలు ఉన్నప్పుడే గుర్రాల విలువ తెలుస్తుది.. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ సెటైర్
- BRS delegation to meet Speaker requesting disqualification of Danam Nagender
- ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన కేటీఆర్
- ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించిన బహుజన్ సమాజ్ పార్టీ
- కవిత అరెస్ట్ బీజేపీ-కాంగ్రెస్ రాజకీయ కుట్ర.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: బీఆర్ఎస్
- ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- పార్టీ గేట్లు కాదు దమ్ముంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తండి… కాంగ్రెస్ వైఫల్యాలపై విరుచుకుపడ్డ హరీష్ రావు