ఏడు లోక్ సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు.
లోక్ సభకు పోటీ చేయనున్న అభ్యర్థులు:
వరంగల్- కడియం శ్రీహరి, మహబూబ్ నగర్- జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్- మందా జగన్నాథం, చేవెళ్ళ- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, నల్గొండ- పల్లా రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్- బి. వినోద్ కుమార్.
శాసనసభకు పోటీ చేయనున్న అభ్యర్థులు:
కోదాడ(నల్గొండ)- కె. శశిధర్ రెడ్డి, మల్కాజిగిరి( చింతల కనకారెడ్డి), షాద్ నగర్(మహబూబ్ నగర్) – వై అంజయ్య యాదవ్, నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్ధన్.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!