mt_logo

లక్నో చేరుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ బృందం..

ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం లక్నో చేరుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో మంత్రి సమావేశం అయ్యారు. వాటర్ గ్రిడ్ పథకంకు సంబంధించిన అన్ని అంశాలను యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కు కేటీఆర్ ఈ సందర్భంగా వివరించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంట పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, సురేందర్ రెడ్డి తదితరులు వెళ్ళారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *