హీరో నందమూరి బాలకృష్ణ యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం మహాద్బుతమని కొనియాడారు. సోమవారం అఖండ చిత్రబృందంతో కలిసి యాదాద్రీశుణ్ణి దర్శించుకున్న బాలకృష్ణ.. ఆలయం మహాద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నదని ,ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. తన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అని, తాను చిన్నపాటి నుంచి యాదాద్రికి వస్తున్నానని కానీ ఇంత అద్భుతముగా ఆలయం అభివృద్ధి కావడం, ఈ ఆలయాన్ని తాను చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సు:ఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవించాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా మహమ్మరి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రజలందరినీ కాపాడాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!