రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ అంటూ… సామాజిక విలువను తుచ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సీఎం కేసిఆర్ కీర్తించారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాల కోర్చిన సీతారాముల పవిత్ర భార్యా భర్తలబంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.
- Voting for Congress will land you in trouble, minister KTR tells people
- Congress has no warranty but it is giving guarantees in Telangana: Minister KTR
- T-Works invites embedded engineers to participate in ‘Byte Bending Championship 2023’
- There was no cooperation but only discrimination from BJP: KTR lashes at PM Modi
- What’s happening in AP is tussle between two parties: KTR reacts on Naidu arrest
- త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త: మెదక్ జిల్లా తూప్రాన్లో హరీష్ రావు
- సద్ది తిన్న రేవు తలవాలి: మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ గ్రామాలకు దేశ స్థాయిలో గుర్తింపు
- కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసింది: సీఎం కేసీఆర్
- KTR questions rationale behind Governor’s decision to reject MLCs nomination
- బీసీలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్న బీజేపీ : ఎమ్మెల్సీ కవిత
- తెలంగాణలో కాంగ్రెస్కు నో హోప్స్.. రాహుల్గాంధీ మాటల్లో లేని గెలుపు ధీమా!
- గవర్నర్గారూ.. ఇదేం తీరు.. బడుగులకు పదవిరాకుండా అడ్డుకుంటారా?.. తమిళిసైపై సర్వత్రా విమర్శలు
- గవర్నర్ గారు.. మీ నిర్ణయం దారుణం : మంత్రి హరీశ్ రావు
- 9 ఏళ్లలో మైనారిటీల అభ్యున్నతికి రూ. 10 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ సర్కార్