జాతీయ రాజకీయాల ప్రవేశంపై సీఎం కేసీఆర్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా… కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టె దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోందని అన్నారు. దేశంలో లెక్కలేనన్ని వనరులు, సంపద, యువశక్తి ఉన్నప్పటికీ దేశాన్ని అభివృద్ధి చేయలేక పోతున్నారని దుయ్యబట్టారు. అందుకే దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నానని, బంగారు భారతదేశం తప్పక సాధిస్తానని ప్రకటించారు. దుర్మార్గమైన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు దేశంలోని ముఖ్య నేతలను కలుస్తున్నానని, అందరినీ కలుపుకు వెళ్తానని అన్నారు. ప్రజలంతా ఆశీర్వదిస్తే ఢిల్లీ వెళ్లి పోరాడి గెలుస్తానని పేర్కొన్నారు. అంతక ముందు సంగారెడ్డి లోని సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, అంధోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని సుమారు 19 మండలాల పరిధిలోని 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్