mt_logo

బీఆర్ఎస్ ఎంపీలు మైన్స్, మినరల్స్ బిల్లుకు మద్దతిచ్చారనడం అర్థరహితం: వినోద్ కుమార్

మైన్స్, మినరల్స్ 2015 బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపణలను ఖండిస్తూ.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్‌లో ప్రెస్…

సింగరేణి మెడ మీద కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం సాన పడుతుంది: కేటీఆర్

బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.…

కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత అరిగోస పుచ్చుకుంటుంది: బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం…

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలి: బీఆర్ఎస్ నాయకులు

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ…

శాంతిభద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక శాంతిభద్రతలు క్షీణించాయి: హరీష్ రావు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు క్షీణించాయి అని విమర్శిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు,…

కళాశాలలు ప్రారంభమై 19 రోజులైనా.. విద్యార్థులకు పుస్తకాలు అందలేదు: హరీష్ రావు

ఇంటర్ విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా,…

జీవో 46: ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటే: బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి

ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పిన ఒక్కటే అని విమర్శిస్తూ.. జీవో 46కు సంబంధించిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి సెక్రటేరియట్ గోడకు అంటించారు.…

నీట్ పరీక్షను రద్దు చేయాలి.. రాజ్ భవన్‌ను ముట్టడించిన బీఆర్ఎస్వీ శ్రేణులు

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు రాజ్ భవన్‌ను ముట్టడి చేశారు..…

ఆరు నెలల కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన హరీష్ రావు

గ్రూప్స్ ఉద్యోగాలు, నీట్ పరీక్ష, పెండింగ్ జీతాలు, పింఛన్లపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్…

నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్…