మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే అటవీశాఖ కొనుగోలు చేసిన 50 కొత్త వాహనాలైన బోలేరో, స్కార్పియో, జీప్…
తెలంగాణ భవన్ లో గురువారం ఆర్ఎంపీ, పీఎంపీ, కమ్యూనిటీ ప్యారామెడిక్స్, అనుభవ వైద్యుల అసోసియేషన్ బ్యానర్, లోగో ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు.…
గురువారం వికలాంగుల సంఘం నేతలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి తెలంగాణ రాష్ట్రంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకలు నాంపల్లి కోర్టుకు చెందిన న్యాయవాదుల సమక్షంలో ఘనంగా జరిగాయి. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు…
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో కలిసి నడవడానికి వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలు రెండూ సిద్ధంగా…
టీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సున్నితంగా తిరస్కరించారు. (more…)
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి, ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు పిడమర్తి రవి, వివిధ సంఘాల నేతలు, వరంగల్ టీడీపీ పార్టీ మహిళా విభాగం…
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో అని తెలంగాణ ప్రజానీకం ఊహాగానాలు చేస్తున్న తరుణంలో బుధవారం నాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్…