త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో కలిసి నడవడానికి వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలు రెండూ సిద్ధంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమైనా, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేయడానికి టీఆర్ఎస్, వామపక్షాలు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకోవాలని రాష్ట్రానికి చెందిన సీపీఐ నేత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకపోతే సీపీఎం మాత్రం కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉందని, అయినప్పటికీ ఎన్నికలు దగ్గరబడేలోపు చివరి నిమిషంలో అయినా తమతో కలిసి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశమంతా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందని సీపీఐ నేతల అభిప్రాయం. మున్సిపల్ ఎన్నికల తర్వాతే మహాకూటమి ప్రయత్నాలు జరుగుతాయని అంచనా.
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు
- కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్