నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ కే. మనోహర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. మనోహర్ స్వస్థలం…
కేంద్రం ఈరోజు విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ నుండి హైదరాబాద్, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి మొత్తం 98 నగరాలను…
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. ప్రాజెక్టుకు వెంటనే బొగ్గు కేటాయింపులు…
సినీ ప్రపంచంలో వేణు నక్షత్రం ప్రకాశించింది. అంతర్జాతీయ ఇండిపెండెంట్ మూవీ ఫెస్టివల్లో తెలంగాణ సినిమా రెండు అవార్డులు గెలుచుకుంది. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన తురుంఖాన్ వేణు…
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. రైతులు, మద్యం, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం వంటి…
తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏది మంచో అదే చేస్తామని, గత ప్రభుత్వాలు చేపట్టిన అడ్డగోలు ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగించే అగత్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని…
అంతర్జాతీయ సర్వే సంస్థ మెర్సర్స్ నిర్వహించిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వేలో దేశంలోనే మొదటిస్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, గార్డెన్…
BY: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణ కోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా…
మనం గ్రామజ్యోతిని వెలిగించాం.. ఈ ఒక్కరోజుతో గ్రామజ్యోతి అయిపోలేదు.. వెలిగించిన ఈ దీపం ఆరిపోకుండా కొనసాగించే బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.…
రాష్ట్రంలో ఆదాయం, ఖర్చు రెండూ సమానంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలకు నిధులు లేవనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్ధికశాఖపై ఇవాళ…