mt_logo

దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం- కడియం శ్రీహరి

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని…

కన్నంలో దొరికిన దొంగ!

-సేకరించిన విరాళాలపై మాటమార్చిన రాధాకృష్ణ -వీణావాణీల కుటుంబానికి చేయూతకోసమని నాడు ఉద్ఘాటన -ఆ చిన్నారుల సర్జరీ ఖర్చుకోసమేనని ఇప్పుడు నాలిక మడత -అడ్డంగా బుక్కయ్యేసరికి పనికిమాలిన వాదనలు…

టీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్..

వరంగల్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి…

వీణావాణీల సొమ్ము స్వాహా!

వీణ-వాణి..! పత్రికల్లో.. టీవీల్లో వారిని చూస్తే గుండె కలుక్కుమంటుంది. ఏ దేవుడి శాపమోగానీ తలలు అతుక్కుని అవిభాజ్య కవలలుగా పుట్టి బతకలేక, విడిపోయే దారిలేక వాళ్లు నరకయాతన…

టీ-హబ్ భవనాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్..

గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన టీ-హబ్ భవనాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ సెంటర్ గా టీ-హబ్ పేరు పొందగా ఈ సెంటర్…

మాదాపూర్, హైటెక్ సిటీ పైప్ లైన్ విస్తరణకు రూ.25 కోట్లు..

శుక్రవారం మాదాపూర్ లో కృష్ణా జలాల తరలింపు 3వ దశ పనులకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

అబద్ధాల జ్యోతి..అడ్డగోలు కూతలు..

-మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే కుయుక్తి -ఒక బ్రోకర్.. ఒక బ్లాక్ మెయిలర్ కుమ్మక్కై కేసీఆర్‌పై రోత రాతలు రాధాకృష్ణ ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది. పచ్చదొరల పాలేరు పిచ్చి…

రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని…

1500 కి.మీ జాతీయ రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన…

అరుణ్ జైట్లీతో భేటీ అయిన సీఎం కేసీఆర్..

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి…