mt_logo

గ్రేట‌ర్‌లో 43,071 మందికి కంటివెలుగు ప‌రీక్ష‌లు

కంటివెలుగు కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఈ రోజు 43,071 మందికి నేత్ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం. దాన‌కిషోర్‌ తెలిపారు. న‌గ‌రంలోని 30 స‌ర్కిళ్ల‌లో…

రేపటి నుండి ఈవీఎంల త‌నిఖీలు

హైద‌రాబాద్ జిల్లా ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల తొలిద‌శ త‌నిఖీలు బుధ‌వారం నుండి ప్రారంభం కానున్నాయి. చాద‌ర్‌ఘాట్ విక్ట‌రీ ప్లే గ్రౌండ్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వ‌హించే ఈవీఎంల త‌నిఖీ…

బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: సీఎస్

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణలో సంబురంగా జరిపే బతుకమ్మ పండుగపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇవాళ…

ఈ అభివృద్ధి ఆగకూడదు

By మనోహరా చారి మనదేశంలో వున్నన్ని రాజకీయపార్టీలు ప్రపంచంలో మరేదేశంలో లేవని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుత లోకసభలో 36 పార్టీలకు చెందిన సభ్యులున్నారు. దేశాన్ని ఏలేది ఒక…

విషంగక్కుతున్న కాలకూటమి

By రమేశ్ హజారి కాంగ్రెస్ టీడీపీ కూటమిని కాలకూటమిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ఈ కూటమిని ఇట్లనే ఒదిలిపెడితే తెలంగాణనంతటిని దహించివేసే ప్రమాదమున్నది. ఈ ప్రమాదకర కూటమికి…

బాలింతకు భరోసా

– కేసీఆర్ కిట్ల పథకంతో సత్ఫలితాలు – ప్రభుత్వ దవాఖానల్లో పెరుగుతున్న ప్రసవాలు – 3,06,977 మందికి లబ్ధి – పథకం కోసం రూ.400.87 కోట్లు వెచ్చించిన…

భిక్ష కాదు, దీక్షాఫలం

By కట్టా శేఖర్ రెడ్డి అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది. ఈ పంథా…

సాగు రంగంలో సమూల మార్పులు

By డాక్టర్ పిడిగెం సైదయ్య (వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం) కేసీఆర్ తన విధానాలను రైతులను ఆదుకోవడానికి మాత్రమే పరిమితం చేయలేదు. వ్యవసాయ రంగంలో శాస్త్రీయ…

రైతులు ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్ద: ఈటెల

వరికి మద్దతు ధర గ్రేడ్ ఎ: రూ. 1,770 కామన్ వెరైటీ: రూ. 1,750 ఖరీఫ్ ధాన్యం సేకరణపై జాయింట్ కలాక్టర్స్ తో మంత్రి సమీక్ష ఖరీఫ్…

చరిత్ర సృష్టించనున్న ఎన్నికలు

By: కౌటిల్య అధికారంలోకి వచ్చాక ఏం చేశామో అధికారపక్షం చెబుతున్నది. తిరిగి అధికారం అప్పగిస్తే ఏం చేయనున్నారో చెబుతున్నారు. విపక్షం మాత్రం కేసీఆర్‌ను దించడమే మా ఏకైక…