mt_logo

సాదా బైనామాలకు మరొక్క ఛాన్స్!!- సీఎం కేసీఆర్

తెలంగాణలో సాదా బైనామాలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తామని, పేదలను కాపాడడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంకు, యూఎన్వో తో పాటు పలు…

అంతం కాదు.. ఇది ఆరంభం మాత్రమే!!- కేసీఆర్

రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనని, నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఇది ఆరంభం మాత్రమే.. చట్టంలో అన్నీ తీసేయడం లేదు. పలు చట్టాల…

రెవెన్యూ డిపార్ట్మెంట్ యథాతథం- సీఎం కేసీఆర్

శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేవలం…

రెవెన్యూ బిల్లుకు పూర్తి మద్దతు- అక్బరుద్ధీన్

చారిత్రాత్మక రెవెన్యూ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ బిల్లుపై సభ్యులు సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. ఏ…

నగరాభివృద్ధి కోసం రూ. 30 వేల కోట్లు- కేటీఆర్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద…

నాసా, అంతరిక్ష ప్రయోగాల్లో గురుకుల విద్యార్థులు పాల్గొంటున్నారు- కొప్పుల ఈశ్వర్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు గురుకుల, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన…

కోమటిరెడ్డిపై ఫైర్ అయిన కేటీఆర్!!

శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు మంత్రి కేటీఆర్, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. జీరో అవర్ లో కోమటిరెడ్డి…

అంబులెన్సులను ప్రారంభించిన స్పీకర్ పోచారం, కేటీఆర్

‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంబులెన్సులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు 14 అంబులెన్సులను…

తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం- నిరంజన్ రెడ్డి

శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున…

అహోరాత్రులు శ్రమించాం.. ఇంకా శ్రమిస్తూనే ఉంటాం- కేసీఆర్

కరోనా వైరస్ పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అహోరాత్రులు శ్రమించాం..…