mt_logo

సంగారెడ్డి: రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడినవారిని పరామర్శించిన హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్‌బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..…

చేనేత కార్మికుల ఆత్మహత్యలు పట్టవా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారిని…

Governance in shambles; KTR reacts on Nandikonda contaminated water issue

BRS working president KTR responded to the contaminated water issue in Hill Colony of Nandikonda municipality in Nalgonda district. It…

Congress govt bows down to BRS party’s fight on water crisis 

Bowing down to the pressure created by the BRS Party, the Congress government has reacted to the water crisis in…

మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకు యాక్టింగ్‌లో ఆస్కార్ అవార్డ్ ఇయ్యాలి: కేటీఆర్

వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. ఆయన…

రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి: హరీష్ రావు

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 2014లో పార్టీని…

రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు.. రేవంత్‌కు హరీష్ రావు లేఖ

బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్…

KTR slaps legal notices on Konda Surekha, Yennam Srinivas Reddy, and KK Mahender Reddy

BRS working president KTR has taken legal action against defamatory statements made against him by Congress leaders. In the legal…

ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు: కేటీఆర్

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగు నీటి సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..…

BRS demands Rs. 20 lakh aid for kin of 209 farmers who died in Congress rule

The BRS Party has demanded the Congress government to extend financial assistance of Rs. 20 lakhs to the kin of…