ఓటుకు నోటు కుంభకోణం టీడీపీ నేతలను రోజురోజుకీ మరింతగా వణికిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు మరో రెండు రోజుల్లో సేకరించనున్న నేపథ్యంలో…
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ఏర్పాటుచేసిన టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి…
గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్ఐఐసీ కింద పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,…
గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సాయంత్రం మండల…
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పీఅండ్ జీ పరిశ్రమ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్…
బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం తర్వాత నిర్ణయాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఓటుకు నోటు కుంభకోణం,…
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.…