తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అమలు చేయడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక రథ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు బరితెగించాడు! అర్ధరాత్రి టీన్యూస్ కార్యాలయంలోకి ఆంధ్రా పోలీసులను పంపడం ద్వారా తనలో ఉన్న విలన్ ను మరోసారి బయటపెట్టుకున్నాడు.…
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటా లభించింది. దీంతో నదీజలాలను ఏవిధంగా వినియోగించుకోవాలన్న దానిపై తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది…
పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించేందుకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్…
పవిత్ర రంజాన్ నెల ప్రారంభం అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక దర్శనం తర్వాత నెల రోజులపాటు ముస్లింలు…
ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు. సెక్షన్-8 అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను ఆదేశించాలని ఈ సందర్భంగా…
కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. కరీంనగర్ నుండి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం వేములవాడ…
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరిగే…
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ కేసు పూర్తిగా చంద్రబాబుకు వ్యక్తిగతమైందే తప్ప ఇందులో ఆ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్…