తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరింది.…
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ నగరంలోని మానేరు వంతెనపై నగరపాలక సంస్థకు చెందిన మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. మంత్రి కేటీఆర్…
రాష్ట్ర వ్యాప్తంగా 12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ విద్యా వైద్యానికి…
ఈ నెల 17న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్…
హైదరాబాద్ కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ ప్రయివేట్ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ విడిభాగాలను అందించడంలో విజయవంతం అయ్యింది. విమానాల విడి భాగాల మొదటి కన్సైన్మెంట్ను బోయింగ్…
ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్ రింగ్రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్పాస్ (కుడివైపు), రూ.28.642 కోట్లతో బైరామల్గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర ఐటీ,…
ఎంత ఖర్చయినా సరే ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ మళ్ళి వైద్య విద్య చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం…
కేసీఆర్ కిట్ లో స్లీపింగ్ బ్యాగ్ వల్ల ఓ ఐదునెలల పాప ప్రాణం నిలిచింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లాకేంద్రానికి…
గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో ఉండే విభిన్నమైన ఆషియాటిక్ సింహాలను గుర్తించేందుకు హైదరాబాద్కు చెందిన టెలియోల్యాబ్స్ కమ్యూనికేషన్స్ సంస్థ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ విత్ ఇంటెలిజెంట్ మార్కింగ్…