సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ఇపుడు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రంగాల్లో అనేక అవార్డులు తెలంగాణకు రాగా.. తాజాగా…
సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని, దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని…
సిరిసిల్లకు మెగాపవర్లూం క్లస్టర్ ఇవ్వాలని, తెలంగాణకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం మంజూరు చేయాలని పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ, చేనేత జౌళి…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు అద్భుతమని ఫిస్కర్ సీఈవో హెన్రిక్ ఫిస్కర్ కొనియాడారు. అమెరికాకు చెందిన ఈ విద్యుత్తు ఆధారిత వాహన తయారీ సంస్థ..…
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్…
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని నేడు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి,…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేయాలని కర్ణాటక రైతులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణాలో అమలు చేస్తున్న…
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ట్యాంక్ బండ్…
నిర్మల్ జిల్లా లోని బాసర ఆర్జీయూకేటీ లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. కొంత కాలంగా బాసర…