mt_logo

సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి 2653 కోట్లు – శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి,జూన్7: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సాగునీటి దినోత్సవం లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్…

అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తాం.. బట్టలూడదీసి కొడతాం.. దమ్ముంటే కాస్కో..

నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరియర్ క్లోజు అడ్డగోలుగా వాగితే నీ నాలుక చీరేస్తాం అంబేద్కర్ చౌరస్తా…

మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. తెలంగాణ నవ శక మాగాణం 

హైదరాబాద్,జూన్ 7: మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకు కారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్…

ధరణి వద్దని దండుకోవాలని దుండగులు చూస్తుర్రు ప్రజాలారా జాగ్రత్త

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారంనాడు నాగర్‌కర్నూల్‌ సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీతోపాటు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన…

నాడు కన్నీళ్లు కార్చిన గడ్డమీదే నేడు అద్భుత ప్రగతి

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారంనాడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన  కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ నూతన కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ నూతన కార్యాలయ సముదాయాన్ని…

తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది – మంత్రి కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా టీ హబ్ లో పరిశ్రమల శాఖ నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కే తారక…

ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో  సాగునీటి దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా బుధవారం నాడు సాగునీటి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లు చేసింది.…

కేటీఆర్ లో మోడీ సగం కష్టపడ్డా దేశ జిడిపి పెరిగేది

పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ  కేసీఆర్ ప్రభుత్వ సరళీకృత విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ  రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి తో 20 వేల పైచిలుకు…

తెలంగాణ టాయ్ పార్క్-2500 మందికి ఉపాధి

యాదాద్రి, జూన్ 6: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లో తెలంగాణ టాయ్స్‌ పార్క్‌కు మంత్రులు కే టి రామారావు, జగదీష్‌రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.…

నిరుపేద ఆరోగ్యానికి భ‌రోసా.. మ‌న బ‌స్తీల్లోనే మెరుగైన వైద్యం.. 

ప‌ట్ట‌ణాల్లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో బ‌స్తీ ద‌వాఖాన‌లు  రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానల‌తో సేవ‌లు నాడు.. నిరుపేద‌ల‌కు వైద్యం అంద‌ని ద్రాక్ష‌.. జ్వ‌రమొచ్చినా.. త‌ల‌నొచ్చినా.. ప్రైవేట్‌కు వెళ్లాల్సిందే. జేబు గుల్ల…