mt_logo

ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్న రేవంత్ ప్రకటనపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియాకు…

అడవి బిడ్డల గోస తీరుస్తూ.. 1808 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 1125 మంది గిరిజనులకు 1808 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన…

తెలంగాణ‌లో పారిశ్రామిక విప్ల‌వం.. జిల్లాల్లో 70 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల ఏర్పాటుకు స‌ర్కారు నిర్ణ‌యం

స‌మీకృత‌, స‌మ్మిళిత, స‌మ‌తుల్య అభివృద్ధి.. ఇదే  సీఎం కేసీఆర్ మంత్ర‌. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇదే మంత్ర‌తో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో…

పార్టీ అధ్యక్షుడిని మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్నా.. మూడోసారి బీఆర్ఎస్ ప్రభంజనమే.. 

– సీఎం కేసీఆర్ ది ప్రజలతో పేగు బంధం,  ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ బీజేపీ లది ఫేక్ బంధం సంగారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ఆర్థిక,…

బీజేపీ ఇచ్చింది కేవలం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే : మంత్రి హరీష్ రావు

బీజేపీ ఇచ్చింది కేవలం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ప‌టాన్‌చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, ఫ్రీడం పార్కుల‌ను…

పటాన్‌చెరు ఐటీ సేవల విస్తరణకు కేంద్రంగా మారనుంది: మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, భవనాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య…

కోనాపూర్‌కు కేటీఆర్ బ‌హుమ‌తి : నాన‌మ్మ జ్ఞాప‌కార్థం సూడ‌స‌క్క‌ని స‌ర్కారు బ‌డి క‌ట్టిన మంత్రి  

–ఆ ఊరంటే కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమంటే? అది కామారెడ్డి జిల్లా బీబీపేట మండ‌లం కోనాపూర్ గ్రామం. ఆ గ్రామంలో స‌ర్కారు బ‌డిని చూస్తే ఇది ప్ర‌భుత్వ బ‌డా? …

కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు : మహారాష్ట్ర నాయకుల బృందం

సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచింది  ఇంతటి గొప్ప ప్రాజెక్టును చూడలేదన్న మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భాను దాస్ మార్కుటే కాలం గాని…

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో కీల‌క ఘ‌ట్టం.. ఏకకాలంలో 35 పంపులతో ఎత్తిపోతలు

లక్ష్మీబరాజ్ టు రంగనాయకసాగర్ జ‌ల‌ప‌రుగులు నిండుకుండలా అన్నపూర్ణ, రంగనాయక సాగర్ స‌ముద్రంలోకి వృథాగా పోతున్న ప్రాణ‌హిత నీటిని ఒడిసిప‌ట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా ఉత్త‌ర తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని…

ఢిల్లీలో అవార్డులిచ్చుడు గల్లీలో తిట్టుడు

మెదక్ : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగంపై రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మండిపడ్డారు. శ‌నివారం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.   రాష్ట్రానికి ఎవరు…