నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు,…
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,…
ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయి. ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లం స్టాఫ్ నర్స్ల పేరు…
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కలను…
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ – మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్లో చేరారు. నందికంటి శ్రీధర్ వెంట…
బాన్సువాడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన మల్టీ జనరేషన్ పార్కు, చిల్డ్రన్స్ పార్కును శాసనసభ స్పీకర్…
నారాయణ పేట జిల్లా మక్తల్లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం…
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి, రూ.1157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు…
నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ప్యాకర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో…
నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ప్యాకర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో…