mt_logo

సీమాంధ్ర కుట్రకు టీ-ఎమ్మెల్యేల చెక్

అభిప్రాయాలు రాసిస్తామని స్పీకర్ కు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖ! రాష్ట్ర విభజనపై చర్చ జరక్కుండా అడుగడుగునా అడ్డుపడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల కుట్రలను తిప్పికొట్టడానికి టీ ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా నిర్ణయాలు…

చర్చ లేకుండానే తెలంగాణ మీద ముందుకు!

  అసెంబ్లీలో చర్చ జరక్కుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో విభజన ప్రక్రియ ముందుకు సాగట్లేదని పలువురు టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అందువలన విభజన బిల్లుపై రాతపూర్వక అభిప్రాయాలను…

రేపటినుంచే తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ

తెలంగాణ బిల్లుపై బుధవారం నుండి అసెంబ్లీలో చర్చ జరిపేందుకు బీఏసీ అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎలాగైనా చర్చ జరక్కుండా ఆపుదామని సీమాంధ్ర…

పౌరుషాగ్ని చూపిన తెలంగాణ ఎమ్మెల్యేలు

సీమాంధ్ర శాసనసభ్యులు వికృతంగా చేస్తున్న చేష్టలపట్ల టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. ఎంతో పవిత్రంగా భావిస్తున్న తెలంగాణ బిల్లు ప్రతులను సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయడం, కాల్చివేయడంపై వారు…

బిల్లును చించేసే అధికారం మీకెక్కడిది? : డిగ్గీరాజా.

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుప్రతులను సీమాంధ్ర అహంకార నాయకులు కాల్చివేయడం, చించేయడం అనైతికమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు…

ఎన్ని అడ్డంకులొచ్చినా అసెంబ్లీకి చేరిన తెలంగాణ బిల్లు….

సోమవారంనాడు మొదలైన చర్చ…పలుమార్లు వాయిదా… ఎందరో పోరాటయోధుల ఉద్యమ స్ఫూర్తితో సాకారమైన తెలంగాణా స్వప్నం బిల్లు రూపాన్ని సంతరించుకుని అసెంబ్లీలోదర్శనమిచ్చింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, బిల్లుప్రతులను కాల్చేసినా,…

తప్పులు బిల్లులో కాదు, నీ మెదడులో ఉన్నాయ్ రాధాకృష్ణా!

  తెలంగాణ మీద ప్రతిరోజూ ఆంధ్రజ్యోతిలో విషం చిమ్మడమే రాధాకృష్ణ దినచర్య. ఆ క్రమంలో ఎన్ని పచ్చి అబధ్ధాలనైన అలవోకగా ఆడేయడం రాధాకృష్ణ బ్యాచి నైజం. తెలంగాణ అంశంపై…

సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్: డిగ్గీ రాజా

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా ఊరుకునేది లేదని, ఇది పూర్తి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తన…

సోమవారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లు

కట్టా శేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదా సోమవారం శాసనసభ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించడం తప్పనిసరవుతుంది. బిల్లు కేంద్ర…

అశోక్‌బాబుపై తిరగబడ్డ ఏపీఎన్‌జీఓలు

ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుపై పలువురు సీమాంధ్ర ఉద్యోగులు తిరుగుబాటు ప్రకటించారు. అతడికి వ్యతిరేకంగా ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, జనవరిలో జరగనున్న ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానల్‌ ను ఓడించాలని…