అమెరికా మిచిగాన్ యూనివర్సిటీ నుండి మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు అక్కడి ప్రతినిధులు ఒక లేఖను పంపారు. మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని,…
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ చేపడుతున్న ఇన్సులిన్ పరిశ్రమకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. సుమారు 460 కోట్లతో…
జాతీయ స్థాయిలో వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన వరంగల్ కు గ్రేటర్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర్వులు…
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుండి హైదరాబాద్ లో ఉన్న గాంధీ, ఉస్మానియాలాంటి దవాఖానల వరకు అన్ని ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.…
గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో ఇన్సులిన్ తయారుచేసే ఇన్సుమన్ ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానుంది. శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గురువారం ఉదయం…
దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసాన్ని చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భగీరథ ప్రయత్నంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టారని, ఈ పథకం…
ఎర్రగడ్డలో ఉన్న ఛాతి ఆస్పత్రి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ టీబీ హాస్పిటల్ కు మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డలో స్థలాభావం, పొల్యూషన్ కారణంగా…
పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి స్థాయి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల పర్యటన సందర్భంగా మంత్రుల స్థాయి భద్రత, సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర…