mt_logo

పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి హోదా..

పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి స్థాయి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది.  జిల్లాల పర్యటన సందర్భంగా మంత్రుల స్థాయి భద్రత, సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాస్యం వినయ్ భాస్కర్, కోవ లక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావులను పార్లమెంటరీ కార్యదర్శులుగా తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నియమించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *