పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి స్థాయి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల పర్యటన సందర్భంగా మంత్రుల స్థాయి భద్రత, సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాస్యం వినయ్ భాస్కర్, కోవ లక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావులను పార్లమెంటరీ కార్యదర్శులుగా తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నియమించిన విషయం తెలిసిందే.
- Telangana dal to be sold across the country
- Congress has no place in Telangana, BRS is coming again to power: Minister KTR
- Telangana government gearing up for distribution of Bathukamma sarees
- A surprising manifesto from BRS will be released soon: Minister Harish Rao
- Minister KTR questions Modi ahead of his visit to Mahabubnagar
- గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్
- తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్
- గ్రేటర్లో బీజేపీకి నో బలమైన క్యాడర్.. టికెట్ల కోసం అల్లాటప్పా లీడర్ల అప్లికేషన్!
- ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
- Advent International to invest Rs. 16,650 crs in Telangana’s life sciences sector
- రూ .16,650 కోట్లు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడిగా పెట్టనున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ
- సెస్ అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముక గా పనిచేస్తాయి : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
- 350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- టీకాంగ్రెస్ను కుదిపేసిన సీటుకు నోటు.. రేవంత్ చేతిలో హస్తం బలి!