తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై దుష్ప్రచారం మానాలని తెలంగాణ టీడీపీ నేతలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ హెచ్చరించారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో…
రానున్న వేసవిలో వ్యవసాయం, పరిశ్రమలకు కోతలు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చైనా వెనుకాడొద్దని ముఖ్యమంత్రి కే…
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈరోజు రాత్రి యాదగిరిగుట్టలో తిరుకళ్యాణ మహోత్సవం జరగనున్న సందర్భంగా…
గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి పలు ప్రాజెక్టులతో పాటు నిధులు మంజూరయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, సర్వే…
బెంగళూరులో తెలంగాణ ఐటీ శాఖ బుధవారం నిర్వహించిన ఐటీ రోడ్ షో కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలతో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలోని…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం యాదగిరిగుట్టకు చేరుకొని ఆలయ అభివృద్ధిపై సమీక్ష జరిపారు. అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఉగాదికి సిద్ధం చేయాలని, ఉగాది నుండి…
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు…
రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీ. దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో దేవీప్రసాద్ తో పాటు…
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సందర్శించారు. సీఎం ఆలయం వద్దకు రాగానే ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం…
యాదగిరిగుట్ట అభివృద్ధికై వచ్చే బడ్జెట్ లో రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సచివాలయంలో సీఎం కేసీఆర్…