mt_logo

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈరోజు రాత్రి యాదగిరిగుట్టలో తిరుకళ్యాణ మహోత్సవం జరగనున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *