రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయపై కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తున్నాయని, కమీషన్లు, కార్యకర్తల కోసమేనని ఎవరికి తోచినట్లు వారు రాస్తున్నారని,…
సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను…
నిజామాబాద్ జిల్లాలోని మాల్తుమ్మెదలో విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఈరోజు వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల్తుమ్మెదలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల…
త్వరలో జరగబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకోసం చేపట్టిన రోడ్ల మరమ్మతు, నిర్మాణ కార్యక్రమాలను జూన్ నాటికల్లా పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం…
రాష్ట్రాన్ని 60 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీలు భ్రష్టు పట్టించాయని, ఆ దరిద్రం పదినెలల్లో పోదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా…
-ఏప్రిల్ 1నుంచే ఏపీలో పర్మిట్ ట్యాక్స్ -అన్ని చెక్పోస్టుల్లో దబాయించి వసూలు -రెండుకండ్ల బాబు ఒంటికన్ను సిద్ధాంతం -తెలంగాణ మాత్రం వసూలు చేయవద్దంటూ నీతులు -కండ్లు మూసుకున్న…
By: కట్టా శేఖర్రెడ్డి నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారమే…
సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వైద్యరంగంలో పలు అంశాలకు సంబంధించి కీలక…