mt_logo

రెండ్రోజుల్లో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం!

ఓటుకు నోటు కుంభకోణం టీడీపీ నేతలను రోజురోజుకీ మరింతగా వణికిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు మరో రెండు రోజుల్లో సేకరించనున్న నేపథ్యంలో…

టీఎస్-ఐపాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ఏర్పాటుచేసిన టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి…

రూ. 400 కోట్లతో మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ యూనిట్..

గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్ఐఐసీ కింద పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,…

నీ కళ్ళముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తా- సీఎం కేసీఆర్

గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సాయంత్రం మండల…

చంద్రబాబుపై మండిపడ్డ తుమ్మల, తలసాని..

తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంలో…

ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కడియం..

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి ఈరోజు రాజీనామా చేయనున్నారు. ఈమేరకు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు లోక్…

అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పీఅండ్ జీ పరిశ్రమ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన అమెజాన్ ఫుల్  ఫిల్మెంట్ కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్…

పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం..

పాలమూరు- రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం పైలాన్ ను మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఆవిష్కరించారు. ఈ…

చంద్రబాబూ.. జస్ట్ నువ్వొక గెస్టువి!

బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం తర్వాత నిర్ణయాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఓటుకు నోటు కుంభకోణం,…

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.…