శాసనసభలో చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి…
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో కరోనా వైరస్ పై చర్చను మంత్రి…
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని, ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడేవారు అని సీఎం కేసీఆర్ అన్నారు. కాళోజీ 106 వ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు ప్రశ్నలకు మాత్రమే అవకాశం…
ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పేదల ముఖాలపై చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం…
మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం…
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. భూ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి…