mt_logo

మోదీ ప్రభుత్వం మత విద్వేషాలు రేపుతోంది : మంత్రి కేటీఆర్ ఆగ్రహం

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మోడీ ప్రభుత్వం మత విద్వేష రాజకీయాలకి తెరలేపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కాదని..…

మత చిచ్చు రాజకీయాలకు బీజేపీ తెరలేపింది… జాగరూకతతో ఉండండి : మంత్రి కేటీఆర్ ఆవేదన

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నాయకులు మత విద్వేష రాజకీయాలకి తెరలేపారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగ జమున తహజీబ్…

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

రానున్న గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాట్లను…

బయో ఏషియా- 2023 సదస్సు లోగో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా 20వ సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు…

బీజేపీ నుండి రాజాసింగ్ సస్పెండ్

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పార్టీనుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు బీజేపీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినందుకు ఈ…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.15,600గా నిర్ధారించింది.…

గాంధీ ఆసుపత్రిలో తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతం

పేద ప్రజలకు అత్యంత ఖర్చుతో కూడిన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌ను సాహినాయత్‌ గంజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోండి : సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు…

అత్యంత ప్రభావశీల ఆసియా లీడర్ల సమావేశానికి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్

ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీ నుంచి జూరిచ్‌లో జరిగే ఆసియా లీడర్ల సిరీస్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.…