ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర పాల్గొన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి…
ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణకు చెందిన పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం…
వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి…
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ…
వనపర్తిలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి నిరంజన్…
నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ లోని నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పసుపు…
కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలిండియా సర్వీసెస్ నిబంధనల సవరణ పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణను…
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నిజాంపేట్ మున్సిపల్…
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరణ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, ఇందుకోసం 10.84 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు…
బయో ఏషియా సదస్సుకు మరోసారి హైదరాబాద్ వేదికవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా…