mt_logo

తండాల ప్రజల కల నెరవేరింది : మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొడుగల్ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులతో…

‘డబుల్ బెడ్ రూం’ పథకం దేశంలో మరెక్కడా లేదు : మంత్రి కేటీఆర్

పేదల సొంతింటి కల నిజం చేస్తూ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ,…

అత్యాధునిక సాంకేతికతో కూడిన దోబీ ఘాట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన దోబీ ఘాట్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 2.10…

చింతమడకలో డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహప్రవేశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో 164 డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఇళ్లకు రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గురువారం సామూహిక గృహ ప్రవేశం చేశారు.…

ఉన్నతస్థాయి ప్రమాణాలతో మన ఊరు – మన బడి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉన్నతస్థాయి విద్యా ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు – మన…

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అగ్రగామి

తెలంగాణ రాష్ట్రంలో పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని…

మారుమూల ప్రాంతాల్లో కూడా కార్పోరేట్ స్థాయి వైద్యమే లక్ష్యం : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో సైతం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ, శాసన వ్యవహారాల శాఖ…

దేశ భవిష్యత్తు కోసం మరో ఉద్యమం చేస్తాం : సీఎం కేసీఆర్

కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను దేశ భ‌విష్య‌త్తు…

‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత రామచంద్రయ్యకు ఇంటిస్థలం, కోటిరూపాయల రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుల కోసం కోటి రూపాయల నజరానా ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న…

ప్రారంభమైన నాగోబా మహా జాతర

గోండు గిరిజనుల ఆరాధ్య దైవమైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతర మొదలైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా మహా జాతర…