రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన దోబీ ఘాట్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 2.10…
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో 164 డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఇళ్లకు రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గురువారం సామూహిక గృహ ప్రవేశం చేశారు.…
ఉన్నతస్థాయి విద్యా ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు – మన…
తెలంగాణ రాష్ట్రంలో పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని…
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో సైతం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ, శాసన వ్యవహారాల శాఖ…
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుల కోసం కోటి రూపాయల నజరానా ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న…
గోండు గిరిజనుల ఆరాధ్య దైవమైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతర మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా మహా జాతర…