mt_logo

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. క‌ర్మ‌న్‌ఘాట్ ఆంజ‌నేయ స్వామి ఆలయం వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన రఘునందన్ ను, ఎల్బీనగర్…

తెలంగాణ అటవీ సంరక్షణ చర్యలు భేష్… కితాబునిచ్చిన కేంద్ర అధికారుల బృందం

అడవిని మరియు అడవి సంపదను కాపాడటంలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర…

తెలంగాణ బాక్సర్ కు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ కు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్…

వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పోలీస్ శాఖ

చలాన్లు చెల్లించాల్సిన వాహనదారులకు పోలీస్‌ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించింది. మార్చి ఒకటో…

తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేస్తోంది : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేస్తే, కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణను గాలికి వదిలేసింది అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్…

అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం…

‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ అవార్డు పొందిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్

రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ అవార్డు పొందారు. పచ్చని ప్రకృతి కోసం, భవిష్యత్ తరాల బాగు…

సిరిసిల్లా అప్పారెల్ పార్కులో టెక్స్‌పోర్ట్‌ భారీ పెట్టుబడులు

సిరిసిల్లా అప్పారెల్ పార్కులో ప్రముఖ టెక్స్‌పోర్ట్‌ గ్రూప్‌ సంస్థ భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఈ కంపెనీ 60 కోట్లతో తమ ఫ్యాక్టరీని సిరిసిల్లా…

సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్

19వ బయో ఆసియా-2022 సదస్సులో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ ఫైర్ సైడ్ ఛాట్ ప్యానల్ చర్చించింది. ఈ…

పచ్చదనం పెంపులో తెలంగాణ దేశంలోనే అగ్రగామి : మంత్రి కేటీఆర్

పచ్చదనం పెంపులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో…